వేసవిలో పశువుల దాహార్తి తీర్చడం కోసం రైతు కృషి

Apr 30, 2024 - 20:36
Apr 30, 2024 - 20:41
 0  6
వేసవిలో పశువుల దాహార్తి తీర్చడం కోసం రైతు కృషి

మునగాల 30 ఏప్రిల్ 2024  తెలంగాణ వార్త ప్రతినిధి :- వేసవిలో గ్రామాల్లో నీటి ఏద్దడి తేలేత్తుతున్న నేపథ్యంలో పశువుల దాహర్తి తీర్చడం కోసం మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామానికి చెందిన ముస్కుల సైదిరెడ్డి కృషి చేస్తున్నాడు. తన వ్యవసాయ భూమిలో ఉన్న బోరు నుంచి కొద్దిదురంలో ఉన్న ఎన్ ఎస్పీ కెనాల్ లోకి పైపులు వేసి రోజులు రెండు గంటల పాటు నీటిని వదులుతున్నాడు. పశువులు వచ్చి వాటిలో సేద తీర్చుకొని, తాగి వెళ్తున్నట్లు తెలిపారు. అన్ని గ్రామాల్లో రైతులు అవకాశం ఉన్న చోట పశువుల కోసం నీటిని కృషి చేయాలన్నారు.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State