విద్యార్థులే ఉపాధ్యాయులు

Mar 13, 2024 - 20:18
Mar 13, 2024 - 20:21
 0  40
విద్యార్థులే ఉపాధ్యాయులు

అడ్డగూడూరు 13 మార్చి 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని లక్ష్మీదేవికాల్వ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో బుధవారం రోజున స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా, అధికారులుగా ఆద్యంతం ఆకట్టుకున్నారు.కలెక్టర్ గా డి జోష్ణవి,డిఈఓగా బి..వరుణ్,ప్రధానోపాధ్యాయులుగా పి.అక్షిత పాత్రలు పోషించారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానోపాధ్యాయులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాణి,ఉపాధ్యాయులు నివేదిత,స్రవంతి,పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333