వర్షాలతో మరో 16 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 594 రైళ్లు రద్దు. పలు ప్రాంతాల్లో వర్షం నీరు చేరడంతో 15 రైళ్ల దారి మళ్లింపు. పలు ప్రాంతాల్లో ట్రాక్లు సిద్ధం కావడంతో 8 రైళ్లు పునఃప్రారంభం. యథావిథిగా మరో 4 రైళ్ల రాకపోకలు.