రెండు కార్లు డీ... ఏడుగురికి తీవ్ర గాయాలు...! ముగ్గురిపరిస్థితి విషమం...?

Aug 18, 2024 - 23:20
 0  85
రెండు కార్లు డీ... ఏడుగురికి తీవ్ర గాయాలు...! ముగ్గురిపరిస్థితి విషమం...?

పాలేరు ప్రతినిధి/తెలంగాణ వార్త..ఆగస్టు 18 ఆదివారం
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం తిరుమలాపురం గ్రామం వద్ద ఆదివారం నేషనల్ హైవేపై రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్ర గాయాలు కాగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. స్థానికులు గాయపడిన వారిని స్థానిక దవాఖాకు తరలించారు. కాగా గాయపడిన సమాచారం తెలియాల్సి ఉన్నది. స్థానిక ఎస్సై పి సంతోష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333