మృతురాలు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మందుల సామేల్

Oct 5, 2024 - 20:42
Oct 6, 2024 - 15:55
 0  4
మృతురాలు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మందుల సామేల్

అడ్డగూడూరు 05 అక్టోబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- తుంగతుర్తి నియోజకవర్గం యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని డి.రేపాక గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు (ముక్కాముల నర్సయ్య)భార్య కీ.శే.సోమేశ్వరి మృత దేహానికి పూలమాలను వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ ఈ కార్యక్రమంలో అడ్డగూడూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోలేబోయిన లింగయ్య యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు లింగాల నర్సిరెడ్డి,గ్రామస్తులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.