ముస్లిం మైనారిటీలకు స్మశానవాటిక  స్థలంను కేటాయించండి 

Feb 23, 2026 - 19:36
 0  1
ముస్లిం మైనారిటీలకు స్మశానవాటిక  స్థలంను కేటాయించండి 

జోగులాంబ గద్వాల 23 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల. మండలంలోని ములకలపల్లి గ్రామంలో ముస్లిం మైనార్టీల స్మశాన వాటిక స్థలం కుదించుకుపోయి ఉన్నది. గ్రామం లో మరణిస్తే ఖననం చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. కాబట్టి  గ్రామంలో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ సర్వే నెంబర్ 306లో  ముస్లిం మైనార్టీల కొరకు స్మశాన వాటికను కేటాయించాలని ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతికుర్ రహిమాన్, మొహమ్మద్ రహమతుల్లా, కలెక్టర్ కి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో  షఫీ, సాధతుల్ల, రుక్మత్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333