ముంబై తాజ్ హోటల్కు బాంబు బెదిరింపు

May 17, 2025 - 19:18
 0  1
ముంబై తాజ్ హోటల్కు బాంబు బెదిరింపు

పాకిస్థాన్తో ఉద్రిక్తతల వేళ ముంబైలోని తాజమహల్ హోటల్, ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. ఆయా ప్రాంతాల్లో బాంబులు పెట్టామంటూ ఉగ్రవాది అఫ్టల్ గురు పేరిట ఈమెయిల్స్ వచ్చాయి. అప్రమత్తమైన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కాగా 2008లో ముంబై తాజ్ హోటల్లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333