భారీ వర్షాల దృష్ట్యా ఏపీ, తెలంగాణలోని యూజర్లకు అదనంగా 4 రోజులు కాల్స్, డేటా అందించనున్న ఎయిర్‌టెల్‌!

Sep 4, 2024 - 16:51
 0  1
భారీ వర్షాల దృష్ట్యా ఏపీ, తెలంగాణలోని యూజర్లకు అదనంగా 4 రోజులు కాల్స్, డేటా అందించనున్న ఎయిర్‌టెల్‌!

* భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని యూజర్లకు టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ కొన్ని మినహాయింపులు ఇచ్చింది.
* ప్రీపెయిడ్ యూజర్లకు అదనంగా 4 రోజుల వ్యాలిడిటీ ఇస్తామని స్పష్టం చేసింది. 
* అన్‌లిమిటెడ్ కాల్స్‌తోపాటు రోజుకు 1.5GB మొబైల్‌ డేటాను అందించనున్నట్లు పేర్కొంది.
* పోస్ట్‌పెయిడ్‌ యూజర్ల బిల్లు చెల్లింపునకు 7 రోజుల పాటు గడువు పొడిగించింది.
* ఇంటికి వైఫై కనెక్షన్ ఉన్న వారికి 4 రోజుల అదనపు వ్యాలిడిటీ కల్పించినట్లు ప్రకటించింది..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333