ప్రగాఢ సానుభూతి తెలియజేసిన
అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు.
జోగులాంబ గద్వాల 21 ఆగస్టు 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- అలంపూర్ నియోజకవర్గంలోని ఇటిక్యాల మండలం మొగిలిరావుల చెరువు గ్రామానికి చెందిన పెద్దింటి ఏసన్న అనారోగ్యంతో మరణించడం జరిగినది. .విషయం తెలిసిన వెంటనే వారి ఇంటికి వెళ్లి భౌతిక కాయానికి నివాళులు అర్పించి , వారి కుటుంబానికి ప్రగాఢసానుభూతిని తెలియజేశారు. ఎమ్మెల్యే తో పాటు బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.