నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ.

Jan 6, 2025 - 21:04
Jan 6, 2025 - 21:04
 0  12
నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ.

ఎలక్ట్రికల్  గద్వాల ఎస్ ఈ.  వి తిరుపతిరావు.

జోగులాంబ గద్వాల 6 జనవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి.:- అగ్రహారం రోడ్డు గల ఎస్సీ ఆఫీస్ నందు ఈ కార్యక్రమం ను  నూతన సంవత్సర డైరీ ను SE  V తిరుపతి రావు ఆవిష్కరణ చేసారు, DE M&P పులికొండ, ADE రమేష్, ADE మాగబుల్, ADE సత్తార్ బాషా, AE పరుశరామ్, AE అనిల్ కుమార్, సబ్ ఇంజనీర్ కబాలి లు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఎస్సీ తిరుపతి రావు  మాట్లాడుతూ త్రీ టు సెవెన్ యూనియన్ సభ్యులందరికీ నూతన సంవత్సరం తెలియజేశారు సభ్యులంతా కలిసి కష్టపడు పని చేసి సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని ఈ సందర్భంగా సభ్యులందరికీ ఎస్సీ తిరుపతి రావు  సూచించడం జరిగింది.  ఈ కార్యక్రమంలో  నాయకులు  సురేష్, యుగంధర్, భాస్కర్, ప్రసాద్, ఉదయ్ కిరణ్, దేవేంద్ర, అశోక్,ఆంజనేయులు, వెంకట రాములు, మురళి, పరమేష్, లక్ష్మీ, శ్రీయుక్త, రుబికమ్మ మొదలైన వారు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State