తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రధాన ఓటు వేసి గెలిపించండి
మునగాల 25 మే 2024
తెలంగాణ వార్తా ప్రతినిధి :-
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గ్రాడ్యుటేయట్లు తమ మొదటి ప్రాధాన్యత ఓటును కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకి వేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు పందిరి నాగిరెడ్డి అన్నారు. మండలంలో బరాఖాత్ గూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఓరుగంటి రవి ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న గెలుపు ఆకాంక్షిస్తూ అఖిలపక్షల సమావేశం నిర్వహించారు. ఈనెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎలక్షన్లో మద్దతుగా నిలవా తదితరులు పాల్గొన్నారు.