డాక్టర్ నాగేష్ ఆధ్వర్యంలో బోదనెల్లి గ్రామంలో వైద్య శిబిరం

16-7-2025
చర్ల మండలం సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న బోదనెల్లి గ్రామంలో డాక్టర్ నగేష్ ఆధ్వర్యంలో వైద్య శిబిరంని ర్వహించారు. 3 జ్వరం బాధితులకు రక్త పరీక్ష మరియు ఆర్ డి టి చేసినారు అని మలేరియా లేదని నిర్దారణ చేసి చికిత్స చేయడం జరిగినది. 32 మందికి సాధారణ వ్యాధుల కు మందులు ఇవ్వడం .గర్భిణీ స్త్రీలకు పరీక్షలు చెయ్యడం జరిగినది. అలాగే ప్రతి నెల గర్భిణీ స్త్రీల పరీక్షలు చేయించుట కొరకు ఆసుపత్రికి రావాలని మరియు సురక్షిత కాన్పు కొరకు ప్రాధమిక ఆరోగ్య కేంద్రము సత్యనారాయణపురం కి రావాలి అని చెప్పడం జరిగినది. ఆ గ్రామ ఆదివాసి ప్రజలకు ర్యాపిడ్ ఫీవర్ సర్వే
డ్రై డే కార్యక్రమాలు చెయ్యడం జరిగింది.
జ్వరాలు వచ్చిన వెంటనే అశ్రద్ధ చెయ్యకుండా ఆసుపత్రికి కి రావలెనని
దోమల వలన వచ్చే వ్యాధుల గురించి సూచించటం
కాచి చల్లార్చిన నీళ్లు త్రాగాలి
నీటి నిల్వలు లేకుండా చూడాలని.
దోమలనుంచి రక్షణ కొరకు దోమతెరలు కట్టుకోవాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు
హెచ్.ఈ.ఓ బాబురావు
యమ్ హెల్ హెచ్ పి
సంధ్య
హెల్త్ అసిస్టెంట్స్
వరప్రసాద్
కవిత
ఆశా కార్యకర్తలు
పోతమ్మ
తదితరులు పాల్గొన్నారు.