జూన్ 5 నుంచి 11 మధ్య రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు

May 21, 2024 - 19:26
 0  5
జూన్ 5 నుంచి 11 మధ్య రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు

వచ్చే నెల 5 నుంచి 11వ తేదీ మధ్య రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు తాకనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఏడాది నైరుతి గమనం సానుకూలంగా ఉండటంతోపాటు ఈ నెలాఖరునే కేరళను తాకనున్నట్లు వివరించింది. అక్కడి నుంచి రాయలసీమ మీదుగా తెలంగాణ చేరుకోవడానికి కనీసం ఐదారు రోజుల సమయం పడుతుందని చెప్పింది. మహాసముద్రాల ఉపరిత ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పుల్నీ సానుకూలంగా ఉండటంతో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలున్నాయి.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333