జానకిపురంలో ఉపాధ్యాయ వీడ్కోలు సమావేశం

Aug 31, 2024 - 19:17
Aug 31, 2024 - 19:18
 0  7
జానకిపురంలో ఉపాధ్యాయ వీడ్కోలు సమావేశం

అడ్డగూడూరు 31 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:-యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని జానకిపురం గ్రామంలో ప్రాథమిక కొన్నత పాఠశాలలో బదిలీపై వెళ్లిన సిహెచ్ సోమేశ్వర్ పదోన్నతి పొందుతూ బదిలీపై వెళ్లిన ఆవుల సైదులు గార్లను పాఠశాల ప్రధానోపాధ్యాయులు నల్ల స్వామి మరియు ఏఏపిసి చైర్మన్ ననుబోతు అనిత సమ్మయ్య ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో పిఆర్టియు మండల శాఖ అధ్యక్షులు కూరాకుల రవీందర్,ఎస్ యాదగిరి,హకీమ్, రమేష్,శ్రీధర్,ప్రశాంతి గ్రామ పెద్దలు కోట విద్యాసాగర్ రెడ్డి  మాజీ ఉప సర్పంచ్ రవి,సతీష్ రెడ్డి,వెంకటయ్య సాంస్కృతిక కళాకారులు నరేందర్,యాదమ్మ జానకిపురం గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333