గద్వాల చరిత్రలో  మొట్టమొదటి పాసింజర్ బస్సు

Sep 3, 2024 - 18:53
Sep 3, 2024 - 19:30
 0  1
గద్వాల చరిత్రలో  మొట్టమొదటి పాసింజర్ బస్సు

  స్ట్రీమ్ ఈంజన్ ( బొగ్గు బండి ):- 1889 లొ  మన గద్వాల రాజు శ్రీ. క్రిష్ణ రాంభుపాల్  గారి సంస్థానానికి  సంబంధించిన .శేసిరెడ్డి గారు (మొట్టమొదటి పాసింజర్  బస్సు  యజమాని ..).బొగ్గుతొ నడిచే  వాహనానికి. మొట్టమొదటి  డ్రైవర్ గా మోటార్ అబ్దుల్లా . మరియు  క్లీనర్ గా అబ్దుల్ రహమాన్ పనిచేశారు .వారం లొ 3 రోజులు  గద్వాల నుంచి . గట్టు .మాచర్ల మిదుగా  రాయచూరు వరకు & వారం లొ 3 రోజులు . గద్వాల నుంచి  వయా .పెబ్బేరు .  పానగల్ . కొల్లాపూర్  వరకు  పాసింజర్ బస్సు  సౌకర్యం  ఉండేది 

*1948 లొ   గద్వాల మునిసిపాలిటీ లొ కంపోస్టు  వాహనానికి   మోటార్  అబ్దుల్లా  మొట్టమొదటి డ్రైవర్ గా పనిచేశారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333