క్రోధి మరింత జనరంజకంగా సాగాలి

సూర్యాపేట జిల్లా ప్రజలకు తెలుగుసంవత్సరాది శుభాకాంక్షలు

Apr 8, 2024 - 18:16
 0  38
 క్రోధి మరింత జనరంజకంగా సాగాలి

ఇమ్మడి సోమ నరసయ్య  జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు

శ్రీ క్రోది నామ సంవత్సరం మరింత జనరంజకంగా సాగాలని జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమ నరసయ్య  ఆకాంక్షించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి ని సమపాళ్లలో పెట్టిస్తున్న పరుగులకు క్రోది తోడు అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
 నూతన తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.కోటి ఆశలతోడ శత కోటి పైబడి జనులు క్రోది కు స్వాగతం పలుకుతున్న శుభవేళ కోయిల గొంతులు కుహు కుహు మంటూ స్వాగతం పాడుచుండగ.. షడ్రుచుల ప్రసాదం నైవేద్యం సమర్పిస్తున్న తొలి ఘడియల్లో ఉగాది పర్వదినోత్సవాన్ని జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి నూతన తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333