ఎమ్మెల్యే దంపతులను మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీశ్రీశ్రీ జములమ్మ ఆలయ నూతన కమిటీ సభ్యులు
ఎమ్మెల్యే దంపతులను మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీశ్రీశ్రీ జములమ్మ ఆలయ నూతన కమిటీ సభ్యులు ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ జమ్ములమ్మ పరశురాముడు స్వామి ఆలయ నూతన కమిటీ సభ్యులు రాధారెడ్డి W/o బహద్దూర్ రెడ్డి మరియు మధుమతి W/o గోవిందు లక్ష్మయ్య నియామకమైన సందర్బంగా మర్యాదపూర్వకంగా గద్వాల ఎమ్మెల్యే దంపతులు శ్రీమతి, శ్రీ బండ్ల జ్యోతి కృష్ణ మోహన్ రెడ్డి గారిని కలిసి 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మురళి, నాగలత రామయ్య పాల్గొన్నారు.