ఎంపిటిసి,జెడ్పిటిసి పోలింగ్,ఓటరు జాబితా పై సమావేశం ఏర్పాటు ఎంపీడీవో శంకరయ్య

Sep 8, 2025 - 19:27
 0  8
ఎంపిటిసి,జెడ్పిటిసి పోలింగ్,ఓటరు జాబితా పై సమావేశం ఏర్పాటు ఎంపీడీవో శంకరయ్య

అడ్డగూడూరు 08 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి రాజకీయ పార్టీ ప్రతి నిధులతో ఎంపీడీవో శంకరయ్య అధ్యక్షతన ఎంపీటీసీ,జెడ్పిటిసి సభ్యుల పోలింగ్ స్టేషన్ల మరియు ఓటర్లా జాబితాలపై సమావేశము నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమావేశానికి హాజరైన అన్ని పార్టీల అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులు పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శంకరయ్య,ఎంపీఓ ప్రేమలత,కార్యాలయ సిబ్బంది,వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333