అడ్డగూడూరు మండల కేంద్రంలో ఎస్సై నాగరాజు ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన పోలీస్ సిబ్బంది 

May 10, 2024 - 20:11
 0  41

అడ్డగూడూరు 10 మే 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో శుక్రవారం రోజు ఎస్సై నాగరాజు ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చి నిర్మించడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త కొరకు ఫ్లాగ్ మార్చి నిర్మించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రావన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ మోత్కూర్ ఎస్సై మండలం పోలీస్ సిబ్బంది  వివిధ మండలాల పోలీస్ సిబ్బంది కర్ణాటక రాష్ట్ర పోలీస్ సిబ్బంది సుమారు 50 మంది పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333