అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన కాంగ్రెస్ పార్టీ

Mar 20, 2024 - 20:23
 0  488
అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన కాంగ్రెస్ పార్టీ

తిరుమలగిరి 21 మార్చి 2024 తెలంగాణ వార్త రిపోర్టర్

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ చైర్పర్సన్ పై నెగ్గిన కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం. వివరాలను వెల్లడించిన ఎన్నికల ప్రొసీడింగ్ ఆఫీసర్, ఆర్డీవో వేణు మాధవరావు. తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని పురపాలక సంఘం కార్యాలయంలో బుధవారం ఆర్డీవో వేణు మాధవరావు అధ్యక్షతన జరిగిన అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసంలో నెగ్గింది. అవిశ్వాసానికి అనుకూలంగా 15 మంది సభ్యులు ఉండగా 13 మంది సభ్యులు చేతులు లేపడంతో అవిశ్వాసం నెగ్గినట్లు వారు తెలిపారు. ఎక్స్ అఫీషియల్ సభ్యుడిగా హాజరైన ఎమ్మెల్యే మందుల సామేలు. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు.

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034