అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ

Jul 26, 2024 - 18:57
 0  1
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ

అమరావతి రాజధాని గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని ఇచ్చేందుకు పలువురు రైతులు ముందుకొస్తున్నారు. పెనుమాక రాజధాని, సీడ్ యాక్సిస్ రోడ్ నిర్మాణానికి రైతులు 2.65 ఎకరాల భూమిని సీఆర్‌డీఏకు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. రాజధాని కోసం టీడీపీ ప్రభుత్వం 25,398 మంది రైతుల నుంచి 34,281 ఎకరాలను సమీకరించింది. మరో 4 ఎకరాలను సమీకరించాల్సి ఉంది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333