అడ్డగూడూరులో మాన్ కి బాత్ కార్యక్రమం వీక్షిస్తున్న బిజెపి నాయకులు 

Jun 30, 2024 - 21:42
Jun 30, 2024 - 22:02
 0  3
అడ్డగూడూరులో మాన్ కి బాత్ కార్యక్రమం వీక్షిస్తున్న బిజెపి నాయకులు 

అడ్డగూడూరు 30 జూన్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- నరేంద్ర మోదీ 3వ సారి ప్రధాన మంత్రిగా అయిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం మన్ కి బాత్ ముందుకు వచ్చి 111వ ఎపిసోడ్ మాట్లాడుతున్న సందర్భంగా 58వ బూత్ అడ్డగూడూరులో టివిలో వీక్షిస్తున్న అసెంబ్లీ కో కన్వీనర్ కూరాకుల వెంకటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు ననుబోతు సైదులు మన్కీబాత్ మండల కన్వీనర్ దేశబోయిన నాగరాజు,లింగాల నర్సింహ ,కొత్తోజు నవీన్ ,ఏనుగు బాలరాజు, కూరాకులయాదగిరి, కేస గణేష్  ,క్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.