2019 నుండీ 2024 వరకు తలకాయలు మార్చిన సచివాలయాలు

2019 నుండీ 2024 వరకు రాష్ట్రావ్యాప్తంగా సచివాలయ సిబ్బంది వాలంటీర్స్ పలు గృహ యాజమానుల పేర్లను మునిసిపల్ రికార్డులలో సచివాలయం రికార్డులలో మర్చివేసి స్థానిక వై స్ ఆర్ సీ పి నాయకులు విపరీతంగా భూ ఇళ్ల కబ్జాలకు సాయశక్తుల అహర్నిశలు కృషిచేశారని సచివాలయం సెక్రటరీలైతే ఏకంగా రెవెన్యూ అధికారులు ఇవ్వవలసిన జనన మరణ కుల మత ఆదాయ నటివిటీ సర్వే సర్టిఫికెట్లను సైతం గ్రీన్ ఇంక్ సంతకాలతో అమ్ముకున్నారని భూముల ఇళ్ల యాజమానుల పేర్లు మార్చడానికి 5-10 లక్షలు వాటి విలువలను బట్టి లక్షల్లో రెవిన్యూ సర్టిఫికెట్లకు 10వేల నుండీ 15 లక్షల వరకు భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని మచిలీపట్నం స్థానికంగా ల్యాండ్ సర్వే పేరుతో కొన్నినెలలు రిజిస్ట్రేషన్లు ఆపివేసి సచివాలయాల సిబ్బంది పేర్ని నాని కిట్టు మోకా వెంకటేశ్వరమ్మా చిటికెనా నాగేశ్వరరావు లంక సూరిబాబు బొర్రా సుబ్రహ్మణ్యం తదితర నానీ కిట్టు ల ప్రధాన అనుచరుల ఆదేశానుసారం భారీఅక్రమాలకు పాల్పడ్డారని అడిగినవారిపై సచివాలయం పోలీస్లతో అక్రమకేసులు పెట్టించారని స్మశానాలు దినముల సత్రములు గుడులు స్కూల్లని సైతం దేని వదలకుండా కబ్జాలు చేశారని స్థానిక 43 44 45 వార్డుల భాదితులు కన్నీటిపర్యన్తమవు తున్నారు