10 నుంచి సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె

జోగులాంబ గద్వాల 9 డిసెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఇటిక్యాల మరియు ఎరవల్లి మండలంలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని , డిమాండ్ చేస్తూ తేదీ.10.12.2024 మంగళవారం రోజు నుంచి ఉద్యోగులు సమ్మెకు వెళ్తున్నామని అట్టి సమాచారమును ఇటిక్యాల మండల మండల విద్యాశాఖ అధికారి *C. వెంకటేశ్వర్లు కి మరియు ఎర్రవల్లి మండల మండల విద్యాశాఖ అధికారి J. అమీర్ పాష . కి సమ్మె పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో,
KGBV SO ఆసియా బేగం మరియు సిఆర్టి రత్నమాల ,
మండల అధ్యక్షులు హనుమంతు ఉపాధ్యక్షురాలు భాగ్యలక్ష్మి ,
రెండు మండలాల ఎస్ఎస్సి సిబ్బంది తదితరులు ఉన్నారు.