సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన నగదు గుర్తింపు

Sep 29, 2024 - 18:47
 0  0
సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన నగదు గుర్తింపు

రూ. 124 కోట్లు ఓకే వ్యక్తి ఖాతాలో జమ అయినట్లు గుర్తించిన పోలీసులు.. 

మహ్మద్ బిన్ అహ్మద్ పేరిట బ్యాంక్ ఖాతా ఉన్నట్లు గుర్తింపు.. 

హైదరాబాద్ ఎస్బీఐకి చెందిన 6 కరెంట్ ఖాతాల్లోకి నగదు బదిలీ.. 

6 కరెంట్ ఖాతాలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో దర్యాప్తు.. 

6 ఖాతాల్లో 2 నెల్లో రూ. 150 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తింపు.. 

మహ్మద్ బిన్ అహ్మద్ ను అరెస్ట్ చేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో.. 

రూ. 124 కోట్లు 234 సైబర్ నేరాలకు సంబంధించినవిగా గుర్తింపు.. 

కమిషన్ కోసం బ్యాంక్ ఖాతాలను సమకూర్చినట్లు గుర్తింపు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333