సీఎం రేవంత్ రెడ్డి, సంపత్ కుమార్, చిత్రపటానికి పాలాభిషేకం.

Mar 13, 2024 - 20:12
 0  88
సీఎం రేవంత్ రెడ్డి, సంపత్ కుమార్, చిత్రపటానికి పాలాభిషేకం.

జోగులాంబ గద్వాల 13 మార్చి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఇటిక్యాల. మండలం ఎర్రవల్లి చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ సెక్రెటరీ సంపత్ కుమార్ చిత్రపటాలకు బుధవారం పాలాభిషేకం చేశారు. ఎర్రవల్లి సర్పంచ్ జోగుల రవి మాట్లాడుతూ..... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరోగ్యారెంటీల అమలుకు చేపట్టిందన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు అమలు చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు.


ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333