లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన మహిళ అధికారిణి

Mar 21, 2024 - 19:45
Mar 23, 2024 - 00:39
 0  5
లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన మహిళ అధికారిణి

10 వేలు లంచం తీసుకుంటూ తూనికలు, కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్‌ ఏసీబీకి పట్టుబడిన ఘటన గురువారం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా తూనికలు, కొలత శాఖ ఇన్‌స్పెక్టర్‌ ఉమారాణి వ్యాలిడిటీ సర్టిఫికెట్‌ చేయడానికి డిమాండ్‌ చేశారు.  దీంతో బాధితుడు గిరిధర్‌రావు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.  వారి సూచనల మేరకు గురువారం లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333