మూసిని బ్రష్టు పట్టించిన ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం
అడ్డగూడూరు 27అక్టోబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి విలేకరుల సమావేశంలో ఏర్పాటు సమావేశంలో అధ్యక్షుడు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టింది దానికి ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డిని చైర్మన్గా నియమించింది దానికి 25 వేల కోట్లు కేటాయించింది 16 వేల కోట్లతో మూసిని కొంత ప్రక్షాళన చేసిన మహా నాయకుడు కేసీఆర్ మూసీని బ్రష్టు కాలుష్యం పట్టించింది కాంగ్రెస్ ప్రభుత్వం 50 సంవత్సరాలు పరిపాలించి ఫ్యాక్టరీ నుంచి వ్యర్ధాలను పంపించి కాంగ్రెస్ ప్రభుత్వం 2014 లో బిఆర్ఎస్ ప్రభుత్వం మూసి నదిని ప్రక్షాళన చేయాలని ఆమోదం చేసింది మూసి ప్రక్షాళన చేయడానికి చేయడానికి సుమారుగా 30 వేల కోట్లు అంచనా ఉంటుంది కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక లక్ష 50 వేల కోట్లు కేటాయించింది ఒక సంవత్సరానికి అయ్యే ఖర్చు మొత్తం మూసికే కేటాయించారు ప్రజాధనాన్ని దోచుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. మూసికి అయ్యే ఖర్చు పెట్టండి కానీ మూసి పేరుతోనే ప్రజాధనాన్ని కొల్లగొడితే మేము దానిని ఖండిస్తున్నాము హైడ్రా పేరుతో హైదరాబాదులో ఉన్న ఇండ్లను కూల్చివేస్తున్నారు నిజమంగా అక్రమ కట్టడాలు ఉంటే అక్కడ ఎలా పర్మిషన్ ఇచ్చారు అక్రమంగా ఉంటే ఎలా రిజిస్ట్రేషన్ అవుతాయి ముందుగానే వారికి నోటీసులు ఇవ్వాలి ఇవ్వకుండా పర్మిషన్ ఉన్న వాటిని కూడా కూల్చుతున్నారు ప్రజలని ఇబ్బంది పెడుతున్నారు 6 గ్యారంటీలు పక్కతోవ పెట్టడానికి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దర్శనాల అంజయ్య మాజీ పి ఏ సి ఎస్ చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు మాజీ మార్కెట్ చైర్మన్ చిప్పలపల్లి మహేందర్ నాథ్ మాజీ ఎంపిటిసి పులపల్లి జనార్దన్ రెడ్డి. రవి, అరవింద్, రాజు, దయాకర్, అయోధ్య, పరమేష్, ప్రదీప్, మచ్చ గిరి, నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.