మున్సిపల్ కౌన్సిలర్ల సన్మానం  సమావేశంలో అంటరానివారిగా వేదిక చివరన నేలపై కూర్చున్న కార్మికులు

Jan 25, 2025 - 19:52
 0  8
మున్సిపల్ కౌన్సిలర్ల సన్మానం  సమావేశంలో అంటరానివారిగా వేదిక చివరన నేలపై కూర్చున్న కార్మికులు

ఐజ మున్సిపల్ కౌన్సిలర్ల వీడ్కోలు సమావేశంలో అవమానకరంగా వారి స్థానమే  అంటరాని వారు అనేలా కార్మికులు నేలపై దర్శనం

జోగులాంబ గద్వాల 25 జనవరి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి:  మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులను అవమానించిన  అఖిలపక్ష కమిటీ,నాయకులు  కార్మికుల, శ్రమను గౌరవించలేని వారు, అవినీతి కౌన్సిలర్లను సన్మానం చేసి గౌరవిస్తున్నారు. అఖిల పక్ష కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న వేదికలో అవమానకరంగా నేలపై కూర్చుని ఉన్న మున్సిపల్ మహిళ కార్మికులు... కనీస గౌరవం మానవతా దృక్పథం లేని వేదికగా & హక్కులు కాపాడాల్సిన అఖిలపక్ష సమావేశంలో  పక్కన కూర్చొని దీన స్థితిలో కనపడుతున్న కార్ములు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333