భారత జాతి పిత మాత్మ గాంధీ జయంతి సందర్భంగా

మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరావు "గారి క్యాంప్ ఆఫీసులో

Oct 2, 2024 - 16:30
Oct 2, 2024 - 22:10
 0  41
భారత జాతి పిత మాత్మ గాంధీ జయంతి సందర్భంగా

ఖమ్మం.  02 అక్టోబర్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:-

ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ తుమ్మల నాగేశ్వరావు గారి క్యాంప్ కార్యాల నందు భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు..

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పువ్వల్లా దుర్గాప్రసాద్ గారు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరావు గారు, బాలసాని లక్ష్మీనారాయణ గారు,మహిళా జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య గారు, పుచ్చకాయల వీరభద్రం గారు,కార్పొరేటర్లు కమర్తపు మురళి రాపర్తి శరత్,లకావత్ సైదులు,కమతం రామకృష్ణ, పాకాల పాటి శేషగిరి,బాణాల లక్ష్మణ్, హుస్సేన్ మహిళా నాయకురాలు ప్రతిభ రెడ్డి, ఉరుకొండ చంద్రిక,తాళ్లూరి జ్యోతి, ముజాయిద్దీన్, వెంకన్న,పాలకుర్తి నాగేశ్వరరావు హుస్సేన్ . గౌస్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు..

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State