బీచుపల్లి ఆంజనేయస్వామిని దర్శించుకున్న అలంపూర్ న్యాయమూర్తి
జోగులాంబ గద్వాల ఒకటి ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : * ఎర్రవల్లి. మండలం బీచుపల్లి పుణ్యక్షేత్రం శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని అలంపూర్ సివిల్ కోర్ట్ జడ్జ్ నితిన్ తేజ శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
* ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు సందీప్ వాల్మీకి పూజారులు ఘనంగా స్వాగతం పలికి దేవాలయంలో అర్చన నిర్వహించి స్వామి వారి శేష వస్త్రంతో సత్కరించారు.