బిఆర్ఎస్ పార్టీ నాయకుడు కోరి నర్సింహులు  మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే

Feb 20, 2024 - 16:39
Feb 20, 2024 - 16:39
 0  8
బిఆర్ఎస్ పార్టీ నాయకుడు కోరి నర్సింహులు  మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే

జోగులాంబ గద్వాల 20 ఫిబ్రవరి 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- జిల్లా కేంద్రంలోని 26 వ వార్డుకు చెందిన కౌన్సిలర్ కోరి లక్ష్మి భర్త *బిఆర్ఎస్ పార్టీ నాయకులు కోరి నర్సింహులు .  ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. వారి ఆకస్మిక మృతి పట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తూ మంచి నాయకుడిని కోల్పోవడం దురదృష్టకరమని . బిఆర్ఎస్ పార్టీకి ఆయన మృతి తీరని లోటు అని అన్నారు. ఆయన  ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ....వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి . తదితరులు  పాల్గొన్నారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333