త్రాగునీటి వనరులపై అవగాహన సదస్సు

Feb 20, 2024 - 16:41
 0  1
త్రాగునీటి వనరులపై అవగాహన సదస్సు

జోగులాంబ గద్వాల 20 ఫిబ్ర వరి 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- ఇటిక్యాల. మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు వేసవికాలంలో త్రాగునీటి ఎద్దడిని నివారించుట కొరకు పంచాయతీ కార్యదర్శులకు మరియు వాటర్ మెన్ లకు అవగాహన సదస్సు నిర్వహించనైనది.  ఈ కార్యక్రమంలో శ్రీధర్ రెడ్డి (EE), MPDO, MPO, MEO, AE (PR), AE మిషన్ భగీరథ, AE గ్రిడ్, పంచాయతీ కార్యదర్శులు, గ్రామపంచాయతీ వాటర్ మెన్ లు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333