దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కిషోర్

Oct 6, 2024 - 19:55
 0  4
దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కిషోర్
దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కిషోర్

శాలిగౌరారం 06 అక్టోబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండల పరదిలోని మాదారం(కలాం)గ్రామంలో శ్రీ దుర్గాభవాని మాత నవరాత్రి ఉత్సవంలో భాగంగా యూత్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో నిర్వహించిన దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలసి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదం అందుకున్న డా.గాదరి కిశోర్ కుమార్ తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు ఈ కార్యక్రమంలో మండల నాయకులు గ్రామ కమిటీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333