తృటిలో తప్పిన ప్రమాదం

డ్రైవర్ అజాగ్రత్త వల్ల విద్యుత్ స్తంభానికి ఢీకొట్టిన దృశ్యం.
ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
జోగులాంబ గద్వాల 24 జూన్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల జిల్లా గద్వాల జిల్లా కేంద్రంలోని సత్యసాయి విద్యా మందిర్ దగ్గర బొలెరో వాహనం డ్రైవర్ అజాగ్రత్త వల్ల విద్యుత్ స్తంభానికి ఢీకొట్టడం జరిగింది. ఢీకొట్టడం తో విద్యుత్ స్తంభం పక్కకు వరగడం జరిగింది. ఎవ్వరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
అలాగే విద్యుత్ అధికారులు స్పందించి పక్కకు ఒరిగిన స్తంభాన్ని సరిచేయగలరని పట్టణ ప్రజలు కోరుతున్నారు