తప్పుడు వార్తలు రాసిన జర్నలిస్ట్ పై విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలి

Aug 21, 2024 - 19:24
 0  1
తప్పుడు వార్తలు రాసిన జర్నలిస్ట్ పై విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలి

ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడకుల అశోక్ గారు...

ఈరోజు ములుగు జిల్లా కేంద్రం లోని జిల్లా సూపర్డెంట్  అఫ్ పోలీస్ (sp) డాక్టర్ శబరిష్ గారిని కలిసి ఇటీవల గత రెండు రోజులు గా ఆంధ్రప్రభ ప్రింట్ పేపర్ లో  విలేకరి తుమ్మల కృష్ణ రెడ్డి నాపై రాసిన అసత్య కధనం పై సమగ్ర విచారణ జరిపి నా రాజకీయ ఎదుగుదల పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్న వారిపై వారి వెనుక వున్నా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా SP గారికి పిటిషన్ ను ఇచ్చిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడకుల అశోక్ గారు

ఈ కార్యక్రమం లో.. మండల అధ్యక్షులు చంద్ పాషా, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బానోత్ రవి చందర్,బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు వంగ రవి యాదవ్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి ఇస్సార్ ఖాన్ జిల్లా సీనియర్ నాయకులు బాధం ప్రవీణ్,తదితరులు పాల్గొన్నారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333