ఢిల్లీలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టివేత.. 

Oct 11, 2024 - 18:57
 0  0
ఢిల్లీలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టివేత.. 

రమేష్ నగర్ లో రూ. 2 వేల కోట్లు విలువ చేసే 200 కేజీల డ్రగ్స్.. 

వారంలో రెండోసారి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు..

వారం రోజుల్లో ఇప్పటివరకు సుమారు 7వేల కోట్ల విలువ చేసే కొకైన్ ను స్వాదీనం చేసుకున్నామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333