చండీయాగo నిర్వహించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి దంపతులు

Oct 5, 2024 - 19:53
 0  3
చండీయాగo నిర్వహించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి దంపతులు

పాలకుర్తి 05 అక్టోబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే  కార్యాలయాన్ని పున:oప్రారంభించిన కార్యక్రమంలో భాగంగా మహారుద్రా సంహిత సహస్ర చండి యాగాన్ని వేద పండితుల మధ్య,యాగ కర్తలుగా నిర్వహించిన స్థానిక పాలకుర్తి నియోజకవర్గ శాసన సభ్యురాలు హనుమాoడ్ల యశస్విని-రాజా రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే వెంట ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు,మండల పార్టీ అధ్యక్షులు,ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333