గద్వాల నుండి చెనుగోనిపల్లి పోయే దారిలో మిషన్ భగీరథ  శాఖకు సంబంధించిన వాళ్ళు

గద్వాల నుండి చెనుగోనిపల్లి పోయే దారిలో మిషన్ భగీరథ  శాఖకు సంబంధించిన వాళ్ళు గుంత తవ్వారు పట్టించుకోని అధికారులు.

May 20, 2024 - 20:53
 0  20
గద్వాల నుండి చెనుగోనిపల్లి పోయే దారిలో మిషన్ భగీరథ  శాఖకు సంబంధించిన వాళ్ళు

జోగులాంబ గద్వాల 20 మే 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల. నుండి  చెనుగోనిపల్లె పోయే దారిలో మిషన్ భగీరథ శాఖకు సంబంధించిన వాళ్ళు  ,గత నెలలో  ఈ గుంతను తవ్వడం  జరిగింది. కానీ ఇప్పటివరకు ఈ  గుంతను అలాగే వదిలేయడం ద్వారా ప్రయాణికులకు ఇబ్బంది  కలుగుతుంది.  అని గ్రామస్తులు వాపోతున్నారు. ఇట్టి విషయమై సంబంధిత అధికారులు తక్షణమే  ఈ గుంతలు పూర్చగలరని గ్రామస్తులు ఉన్నత అధికారులను కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333