కేంద్రానికి ఎన్నికల సంఘం షాక్

వాట్సాప్లో 'వికసిత్ భారత్' సందేశాలను పంపడం ఆపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
గత పదేళ్లలో కేంద్రం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ 'వికసిత్ భారత్ సంపర్క్' పేరిట కేంద్రం WhatsAppలో ఓ మెసేజ్ పంపుతోన్న సంగతి తెలిసిందే.