ఎర్రవల్లి, ఇటిక్యాల, విద్యార్థులు పరీక్షకు ఇద్దరు గైర్హాజరు.

Mar 18, 2024 - 18:23
 0  13
ఎర్రవల్లి, ఇటిక్యాల, విద్యార్థులు పరీక్షకు ఇద్దరు గైర్హాజరు.

జోగులాంబ గద్వాల 18 మార్చి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఇటిక్యాల. మార్చి 18వ తేదీన జరిగిన పదవ తరగతి తెలుగు పరీక్ష ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిసింది.  అయితే పదవ బెటాలియన్ నందు ఒకరు అలాగే ఇటిక్యాల కేంద్రం నందు ఒకరు అనుపస్థితులయ్యారు మొత్తం 616 మంది అభ్యర్థులకు గాను 614 మంది పరీక్షకు హాజరయ్యారు. ఎం ఈ ఓ ,రాజు, ఒక ప్రకటనలో తెలియజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333