హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో పోలీసుల దర్యాప్తు

Apr 11, 2024 - 19:06
 0  3
హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో పోలీసుల దర్యాప్తు

హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో పోలీసుల దర్యాప్తు పారదర్శకంగా కొనసాగుతోందని హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. పాతబస్తీ ఈద్గా వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ తొలిసారి ఈ కేసుపై మాట్లాడారు. కేసు విచారణ వేగంగా జరుగుతోందని.. దర్యాప్తు క్రమపద్ధతిలో సాగుతోందన్నారు. రాజకీయ నేతలకు నోటీసులు ఇవ్వనున్నారా అనే ప్రశ్నకు సీపీ స్పందిస్తూ.. సమయం వచ్చినపుడు అన్ని వివరాలు చెబుతామన్నారు......

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333