స్వర్ణ భారతి ఏసీ హాల్ ప్రారంభించిన"వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు

Oct 9, 2024 - 18:08
Oct 9, 2024 - 18:58
 0  5
స్వర్ణ భారతి ఏసీ హాల్ ప్రారంభించిన"వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు

ఖమ్మం కమ్మ మహా జన సంఘం ప్రాంగణంలోని స్వర్ణ భారతి కళ్యాణ మండపం లో భోజనశాల కు సంఘం వారు సుమారు 27 లక్షల తో ఏర్పాటు చేసిన ఏసీ హాలును ప్రారంభించిన *వ్యవసాయశాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరావు గారు* ఈ కార్యక్రమంలో , జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ పువ్వాల్ల దుర్గాప్రసాద్ గారు రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్మన్ శ్రీ రాయల నాగేశ్వర రావు గారు,ఖమ్మం నగర మేయర్ పునకోల్లు నీరజ గారు, మరియు పాల్గొన్న ముఖ్య నాయకులు. మరియు కమ్మ సంంగం అధ్యక్షులు యర్ననేని రామారావు పాల్గొన్నారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State