సెప్టెంబర్ 27న జరిగే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. 

Aug 31, 2024 - 18:41
 0  2
సెప్టెంబర్ 27న జరిగే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. 
సెప్టెంబర్ 27న జరిగే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. 

 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మందా సంజీవరావు ఆధ్వర్యంలో కరపత్రలు ఆవిష్కరణ. 

ఖమ్మం : ఎస్సీ , ఎస్టీ , బీసీ , మైనారిటీ ఆధ్వర్యంలో కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ.... సెప్టెంబర్ 27న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు . ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహాసేన జాతీయ అధ్యక్షుడు కొంగర అనిల్ కుమార్ ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మందా సంజీవరావు ఆధ్వర్యంలో దీనికి సంబంధించిన కరపత్రలను   ఆవిష్కరించారు . ఈ కార్యక్రమంలో మహాసేన ప్రధాన కార్యదర్శి పసలపూడి రమేష్ , మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్.కె విశాఖ , మహిళా అధ్యక్షురాలు డి.కళ్యాణి , వర్కింగ్ ప్రెసిడెంట్  ఇమ్మానుయేలు , ఖమ్మం జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు నందిపాటి అభిషేక్ , ఖమ్మం జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు బండారు ప్రభాకర్ , ఎస్టీ సెల్ అధ్యక్షులు దేవా నాయక్ , టౌన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు మారపాక పృథ్వి , అంగడాల అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు .

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333