శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో గల గాయత్రి గోమాతకు ప్రత్యేక పూజలు.

Jul 13, 2024 - 17:12
 0  21
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో గల గాయత్రి గోమాతకు ప్రత్యేక పూజలు.

జోగులాంబ గద్వాల 14 జూలై 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- వడ్డేపల్లి మున్సిపాలి పరిధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో గల గాయత్రి గోమాతకు ఆషాడమాషం, తొలి శుక్రవారం పురస్కరించుకొని  గో సంరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో గోమాతకు గోరింటాకు పెట్టి పూజించడం జరిగింది. 
ఈ కార్యక్రమంలో సభ్యులు  పూర్ణిమ, భవాని, కల్వవిజయ, రజిత, ఎలిశెట్టి లక్ష్మి, శాంత , గుంతలక్ష్మి, సరిత,  లత, అనురాధ,రమ్య, దివ్య, శ్రీ వాణి, ప్రభావతి తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333