వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి
15 రోజులు ప్రాణాలతో పోరాడి మరణించిన బాలుడు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన మహేష్ – సంగీత అనే దంపతుల కుమారుడు ఆదిత్య ఇంటి ముందు ఆడుకుంటుండగా ఒక్కసారిగా అతనిపై దాడి చేసిన వీధి కుక్కలు బాలుడి కాలుపై దారుణంగా దాడి చేయగా, వీధి కుక్కల నుండి తప్పించుకోబోయి కిందపడిపోయిన ఆదిత్య తలకు బలమైన గాయమై 15 రోజులుగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి రూ.10 లక్షలు ఖర్చు చేసినా తమ కొడుకుని కాపాడుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేసిన బాలుడి తల్లిదండ్రులు