రైళ్లలో 15 గంటలు చిక్కుకుపోయిన ప్రయాణికులు

Jul 15, 2024 - 19:49
 0  4
రైళ్లలో 15 గంటలు చిక్కుకుపోయిన ప్రయాణికులు

భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి మహారాష్ట్రలోని కొంకణ్ రైల్వే మార్గంలో రైళ్లు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విన్హారే–దివాన్ ఖవాటి స్టేషన్ల మధ్య రైళ్లు నిలిచిపోయాయి. దీంతో దాదాపు 15 గంటలకు పైగా ప్రయాణికులు రైళ్లలోనే చిక్కుకుపోయారు. ప్రయాణికుల తరలింపునకు బస్సులు ఏర్పాట్లు చేసినట్లు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. ట్రాక్ల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు....

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333