మరువలేనివి పోల్కంపల్లి యాదగిరి సేవలు

Apr 15, 2024 - 00:47
Apr 15, 2024 - 00:48
 0  63
మరువలేనివి పోల్కంపల్లి యాదగిరి సేవలు

తెలంగాణ వార్త కొండపాక 

*నివాళి అర్పించిన బి ఆర్ ఎస్ ఎంపీ అభ్యర్థి పి వెంకట్రామరెడ్డి*

*కుకునూర్ పల్లి; ప్రజా సేవకుడిగా, ఎంపీటీసీ గా చివరి శ్వాస వరకు పనిచేసిన కుకునూర్ పల్లి మాజీ ఎంపీటీసీ సభ్యులు పోల్కంపల్లి యాదగిరి సేవలు మరువలేమని ఎంపీ అభ్యర్థి పి వెంకట్రామరెడ్డి పేర్కొన్నారు.. కుకునూర్ పల్లి లో ఏర్పాటు చేసిన యాదగిరి సంతాప సభలో ఎమ్మెల్సీ డా; వంటేరు యాదవ రెడ్డి, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి లతో కలిసి నివాళి అర్పించారు..ఈసందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు.. ఈసందర్భంగా ఆయన కోడలు,, మాజీ సర్పంచ్

పోల్కంపల్లి జయంతి నరేందర్ ఏర్పాటు చేసిన విగ్రహానికి నివాళి అర్పించారు.. ఆయన జ్ఞాపకంగా విగ్రహం ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు..

T.Sathya Goud Kndapaka Mandal Reporter Siddipet District Telangana State