బాలుడి భౌతిక కాయానికి నివాళులర్పించిన. 

అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు . 

Aug 26, 2024 - 17:54
 0  2
బాలుడి భౌతిక కాయానికి నివాళులర్పించిన. 

జోగులాంబ గద్వాల 26 ఆగస్టు 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- అలంపూర్ పట్టణంలోని 8వ వార్డు సంగమేశ్వర కాలనీకి చెందిన మహేష్ అనే బాలుడు విద్యుత్ స్తంభం పడి మృతి చెందాడు.విషయం తెలుసుకున్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు  ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని బాలుడి భౌతికాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం వారి తల్లిదండ్రులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333