బాపు బాటలో సత్యశోధన పాదయాత్ర కరపత్రాన్ని ఆవిష్కరించిన

ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి గారు

Sep 26, 2024 - 17:53
 0  3
బాపు బాటలో సత్యశోధన పాదయాత్ర కరపత్రాన్ని ఆవిష్కరించిన

అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గారు ఈరోజు హైదరాబాదులోని ఎమ్మెల్సీ గారి కార్యాలయం నందు విశ్రాంత జిల్లా విద్యాశాఖ అధికారి శివార్చక విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో అక్టోబర్ 2వ తేదీ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయం నుంచి ఉమామహేశ్వరం ఆలయం వరకు 100 రోజుల్లో 1000 కిలోమీటర్ల పాదయాత్ర కరపత్రాన్ని ఆవిష్కరించారు.వారు మాట్లాడుతూ.. యువత చెడు దారిన వెళ్లకుండా మంచి మార్గంలో నడవాలని ఇట్టి కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333